జీహెచ్ఎంసీ లిబర్టీ ఎక్స్రోడ్లో ఏర్పాటు చేసిన ఐదు రూపాయల భోజనాల క్యాబిన్ను అడ్డాగా చేసుకొని నెల రోజులుగా పేకాట ఆడుతున్న 8 మందిని సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద ను�
దీర్ఘకాల అనారోగ్యం, శస్త్రచికిత్సలు, రోడ్డు ప్రమాదాలు, రక్తశుద్ధి తదితర సమస్యలతో నగరంలోని ప్రధాన ప్రభుత్వ దవాఖానలు,జిల్లా ఆస్పత్రులు, ప్రాంతీయ ఆస్పత్రుల్లో వేలాదిమంది చికిత్స పొందుతున్నారు. వీరికి సహా
ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతుల్లో మొబైల్, అందులో ఇంటర్నెట్ ఉంది. అందరూ సోషల్మీడియా, మొబైల్ యాప్స్ను విచ్చలవిడిగా వాడుతున్నారు. కొందరు మంచిపనులకోసం వాటిని వాడుతుంటే, మరికొందరు వ్యక్తిగత అవ
అమీర్పేట్: ఎర్రగడ్డ సమీపంలోని మోడల్కాలనీకి చెందిన మానవ సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం ఎర్రగడ్డ మానసిక వ్యాధుల చికిత్సాలయంలో అటెండెంట్లకు ఉచిత భోజనాన్ని అందజేశారు. దాదాపు 300 మందికి పైగా అటెండెంట్�
కేసీఆర్ సేవాసమితి, గ్రీన్ ఇండియా చాలెంజ్,తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 1,500 మందికి.. హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): కరోనా బాధితులకు, వారి కుటుంబసభ్యులకు కేసీఆర్ సేవాసమితి, గ్రీన్ ఇండియా చాలెంజ్, తెలంగాణ �
కొవిడ్ బాధితులకు రెండు పూటలా భోజనం రోజూ 100 మందికి పౌష్టికాహారం సంప్రదించాల్సిన నం. 96414 66666, 73311 38990, 7893812990 బాధితులకు భరోసా ఇస్తున్న టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ)/ఎల్బీనగర్ : కరోన�
అల్పహారం, మధ్యాహ్నం భోజన సరఫరా సాయిగీతాశ్రమ కేంద్రంగా సన్ఫ్లవర్ వేదిక సేవ మేడ్చల్ రూరల్, మే 16 : కరోనా బారిన పడిన వారి బాధలు వర్ణణాతీతం. దవాఖానలో చేరి చికిత్స పొందుతున్న వారికి అక్కడి సిబ్బంది సేలందిస్�
ఇంటికే ఉచిత భోజనం | నగరంలోని కరోనా బాధితులకు పలు సంస్థల సహకారంతో పోలీసుశాఖ ఉచితంగా ఇంటికే భోజనం సరఫరా చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఇంట్లో ఐసోలేషన్లో ఉన్నవారికి భోజనం అందించే సేవలను గురువారం నుంచి ప్రా