ప్రభుత్వం మత్స్యకారులకు అందించే ఉచిత చేప పిల్లల విడుదలలో పారదర్శకత లేదు. క్వాలిటీ లేదు, క్వాంటిటీలో చిత్త శుద్ధి లేదు. చేప పిల్లల్లో దెయ్యం చేప పిల్లల విడుదల..ఇదీ నల్లగొండ జిల్లాలోని మత్స్యశాఖ యంత్రాం గం
ప్రభుత్వం వివిధ చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలను పోసేందుకు కాంట్రాక్టర్లకు టెండర్లు ఇవ్వగా వారు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన సైజు కాకుండా చిన్న పిల్లలను, చనిపోయిన వా�
నారాయణపేట జిల్లా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి ముంపు గ్రామాల ప్రజల నుంచి నిరసన సెగ తగిలింది. మక్తల్ మండలంలోని సంగంబండ, భూత్పూర్ రిజర్వాయర్లలో గురువారం ఉచిత చేపపిల్లలను ఎమ్మెల్యే వదిలారు.
నూరు శాతం సబ్సిడీతో చెరువుల్లో చేప పిల్లలను వదిలే విషయం ఇప్పట్లో తేలేలా లేదు. చెరువుల్లోకి ఇటీవల నీరు వస్తున్నప్పటికీ, మత్స్యకారుల నిరీక్షణ తర్వగా ఫలించేలా కనిపించడం లేదు. జిల్లాలో ఈ ఏడాది పెద్ద చెరువుల
MLA Padmadevender Reddy | 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో జరగని అభివృద్ధి తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిందని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్టం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అ�
మంత్రి ఎర్రబెల్లి | సీఎం కేసీఆర్ ముందు చూపుతో చెరువులు జలకళను సంతరించుకున్నాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాయపర్తి మండల కేంద్రంలోని మంచినీళ్ల చెరువులో మంగళవారం ఉచిత చేప పి