హామీలు కొండత.. అమలు గోరంత అన్న చందంగా మారింది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల పరిస్థితి. విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్తు పథకం అందులో ఓ భాగం.
PM Surya Ghar | ప్రధాని నరేంద్ర మోదీ కొత్తగా ఉచిత విద్యుత్ పథకం పీఎం సూర్య ఘర్ : బిజ్లీ ముఫ్త్ యోజన (PM Surya Ghar: Muft Bijli Yojana) కొత్త పథకాన్ని ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ (ట్విట్టర్) ద్వారా వెల్లడించా�
గృహజ్యోతి పథకం వర్తింపు కోసం వినియోగదారులు వివరాలు సమర్పించాలని ఉమ్మడి జిల్లా విద్యుత్ అధికారులు కోరారు. మీటర్ రీడింగ్ కోసం వచ్చే సిబ్బందికి ఆధార్, రేషన్ కార్డులు చూపి మీ సర్వీస్ (యూఏఎన్)నంబర్ త
ధోబీఘాట్లు, సెలూన్లకు 250 యూనిట్లు ఉచిత కరెంటు పథకానికి రెండేండ్లు పూర్తయాయ్యని, ఇప్పటి వరకు ప్రభుత్వం అందుకు రూ.120 కోట్లను ఖర్చు చేసిందని ఎంబీసీ జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ, నాయీబ్రాహ్మణ సేవా సంఘం �
ఢిల్లీ సర్కారు, ఎల్జీ మధ్య మరో వివాదం తలెత్తింది. ఉచిత విద్యుత్తు పథకాన్ని అడ్డుకునేందుకు ఎల్జీ సక్సేనా కుట్రలు పన్నుతున్నారని, విద్యుత్తు సంస్థలతో కుమ్మక్కయ్యారని మంత్రి ఆతిశీ ఆరోపించారు.
కవాడిగూడ, సెప్టెంబర్ 12: రజకులకు ఉచిత కరెంట్ను ఇవ్వడంతో పాటు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు నిర్ణయించడం హర్షణీయమని తెలంగాణ, ఆంధ�
ఉచిత విద్యుత్ స్కీం | రజకుల లాండ్రీ షాపులు, దోబీ ఘాట్లు, నాయీబ్రాహ్మణుల సెలూన్లకు ఉచిత విద్యుత్ను అందించే స్కీం వరం లాంటిదని మంత్రి హరీశ్ రావు తెలిపారు.