రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థుల పాఠ్యపుస్తకాల బరువు గణనీయంగా తగ్గనున్నది. ఒక్కో తరగతి పుస్తకాల బరువు 25 నుంచి 30 శాతం మేర తగ్గనున్నది. పాఠ్యపుస్తకాల ముద్రణను వినియోగించే పేపర్ మందం తగ్గడమే ఇందుకు కారణం.
సీఎం కేసీఆర్ నే తృత్వంలో సర్కారు బడులకు మహర్దశ చేకూరిందని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు పేర్కొన్నారు. మండలంలోని చౌదర్పల్లి గ్రామంలో రూ.12లక్షలతో చేపట్టి న పాఠశాల అదనపు గదుల నిర్మాణానికి బుధవారం భూమిపూ
పోటీ పరీక్షల్లో ఉద్యోగం సాధించాలంటే కష్టపడి చదవడంతోపాటు ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలని ఈస్ట్జోన్ డీసీపీ చక్రవర్తి సూచించారు. ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులతోపాటు ఇతర పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న వ�
జిల్లాలకు చేరిన 1.02 కోట్ల పాఠ్య పుస్తకాలు హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది చైల్డ్ఇన్ఫోలో పేర్లు నమోదైన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకే ఉచిత పాఠ్య పుస్తకాలు అందజేయనున్నారు. పాఠ్య పుస్తకాల దుబారా,