ప్రతిష్ఠాత్మక ఫార్ములా-ఈ రేసు మళ్లీ భారత్కు రాబోతున్నది. గతేడాది కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ వేదికగా అట్టహాసంగా నిర్వహించింది. దేశంలో తొలిసారిగా ఆతిథ్యమిస్తూ ప్రపంచ దేశాల �
ప్రతిష్ఠాత్మక ఫార్ములా-ఈ రేసింగ్కు విశ్వనగరం హైదరాబాద్ మరోమారు ఆతిథ్యమివ్వబోతున్నది. దేశంలో తొలిసారి పోటీలకు వేదికైన హైదరాబాద్లో మళ్లీ వచ్చే ఏడాది ఫార్ములా-ఈ కార్లు రయ్య్మ్రంటూ అభిమానులను అలరించ
మంత్రి కేటీఆర్కు టాలీవుడ్ స్టార్ నటుడు రామ్ చరణ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కేటీఆర్, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాను రామ్ చరణ్ గురువారం ప్రత్యేకంగా కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొ�
సాగర తీరంలో ఈ నెల 11న నిర్వహించనున్న ఫార్ములా -ఈ రేసింగ్కు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయి పోటీలు కావడంతో తెలంగాణ ప్రభుత్వంతో పాటు రేసింగ్ నిర్వాహకులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న�
భాగ్యనగరం వేదికగా ఈనెల 11వ తేదీన ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఫార్ములా ఈ రేసింగ్ కోసం ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ట్రాఫిక్ పరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు
ఫార్ములా- ఈ రేసింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్ అన్నారు. ఈ నెల 11న జరిగే ఫార్ములా - ఈ రేసింగ్ కోసం ట్యాంక్ బండ్పై చేపడుతున్న ఏర్పాట్లన
ప్రతిష్ఠాత్మక ఫార్ములా-ఈ రేసింగ్కు తొలిసారి ఆతిథ్యమిస్తున్న హైదరాబాద్ సర్వ హంగులతో సిద్ధమవుతున్నది. ఫార్ములా-ఈ తొమ్మిదో సీజన్లో భాగంగా వచ్చే నెల 11న హైదరాబాద్లో రౌండ్-4 పోటీలు జరుగనున్నాయి.