మంచి ఆలోచనలు, మంచి వ్యక్తిత్వం, దార్శనికతల మేలు కలయికే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి జీవితమని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. ఆయన నుంచి తాను చాలా నేర్చుకున్నానని అన్నారు.
హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఎంపీ లక్ష్మణ్లు అయోధ్యలో జరిగిన శ్రీరాముడి ప్రతిష్టకు సోమవారం వెళ్లలేకపోయారు.
హైదరాబాద్కు చెందిన ప్రముఖ వైద్యుడు, పద్మశ్రీ డాక్టర్ పీ రఘురాం మరో ఘనత సాధించారు. ద అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ఆయనకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును ఇచ్చింది. తద్వారా ఏఎస్ఐ 83 ఏండ్ల
మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయంలో కూడా కొత్త కొత్త ఒరవడులు సృష్టిస్తూ వ్యవసాయాన్ని చేస్తూ వివిధ రకాల పంటలపై లక్షల రూపాయలను సంపాదిస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు.
“తుదిశ్వాస విడిచే వరకూ నటించిన ఏకైక నటుడు ఈ భూమిపై అక్కినేని నాగేశ్వరరావు మాత్రమే. ఆయన జీవితం ఓ పాంఠ్యాశం. ఆయన నడవడిక ఆచరణీయం. పరిపూర్ణమైన మనిషి అక్కినేని” అని కొనియాడారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
దేవతలు, ప్రకృతి, జంతువులు, పక్షులు, రాజకీయ నేతల చిత్రాలతో భళా అనిపించుకుంటున్నాడు.. శివకుమార్. శ్రీరంగాపుర్లో ఉప తాసీల్దార్గా విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు చిత్రకళలో రాణిస్తున్నాడు. సమయం దొరికినప్ప�
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకులను విడుదల చేయటం సరికాదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. ఆదివారం హైదరాబాద్లో ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. హంతకులపై సానుభూతి అవసరం లేదని అన్నారు.