వడ్డీరేట్లను తగ్గిస్తే దేశంలో పెట్టుబడులు పెరగబోవని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా జరిగిన ద్రవ్యసమీక్షల్లో ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను తగ్గిస్తూపోతున్న విషయం తెల�
అధిక జనాభా ద్వారా కలిగే ప్రయోజనాలను భారత్ అందిపుచ్చుకోవడం లేదని, యువతకు ఉద్యోగాలు ఇవ్వలేకపోవడమే ఇందుకు కారణమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు.
2047నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా నిలబెడతాం’ అంటూ ఊదరగొడుతున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యలన్నీ అబద్దాలేనని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కుండబద్దలు కొట్టారు.
సీఎం రేవంత్రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ రాజన్ భేటీ అయ్యారు. ఆదివారం జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆర్థిక అభివృద్ధికి అనుసరించాల్సిన భవిష్యత్తు వ్యూహాలపై ఇరువురు �
దేశంలో తయారీ రం గాన్ని ప్రోత్సహించడానికి మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎల్ఐ స్కీమ్ విఫలమవుతున్నదని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కుండబద్దలు కొట్టారు. మొబైల్ ఫోన్లపై ప్రత్యేక దృష్టిపెడుతూ �