ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు, అభివృద్ధిని పూర్తిగా మరిచిందని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. బీఆర్ఎ�
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఆదివారం ఘనంగా
నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ముఖ్య అతిథిగా హాజరు కాగా వివిధ జిల్లాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు అవుతున్న సందర్బంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జూన్ 2, 3 తేదీల్లో నిర్వహించే వేడుకలను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్
కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ప్రజలకు పిలుపునిచ్చారు. నగరంలో శనివారం ఆయన జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, రాష్ట్ర �
ఎంతో ఉద్యమ చరిత్ర కలిగిన నల్లగొండ జిల్లా అభివృద్ధిని పట్టించుకోకుండా పదవుల మీద యావతో గాలికి వదిలేసిన చరిత్ర జానారెడ్డి, కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రెడ్డిది అని మాజీ మంత్రి, సిద్దిపేట �
అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను నమ్మించి నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రజలే ఎండగట్టాలని బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు.
నాటి ఉద్యమ రథ సారధిగా 14 ఏండ్లు పోరాడి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పదేండ్ల పాలనలో యావత్ దేశానికే రాష్ర్టాన్ని అభివృద్ధి, సంక్షేమంలో ఆదర్శంగా నిలిపారని, బ�
అబద్ధాల హామీలు, ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ విమర్శించారు.