అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లుపెట్టి సీఎం రేవంత్రెడ్డి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. బుధవారం ఆయన హనుమకొండ బాలసముద్రంలోని
గత ఎన్నికల్లో కాంగ్రెస్ను నమ్మి మోసపోయిన ప్రజలు మరోసారి ఆ తప్పు చేయవద్దని, తెలంగాణ కోసం కొట్లాడే కేసీఆర్కు అండగా నిలువాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కోరారు.
ప్రజల మద్దతుతో వరంగల్ గడ్డపై బీఆర్ఎస్ జెండాను ఎగురవేస్తా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూటకో మాట చెబుతూ రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నాయి. రాష్ర్టానికి జరుగుతున్న తీవ్ర అన్యాయంపై ఒక దళమై.. ఒక బలమై తెలం�