రైతు భరోసా ద్వారా ఎకరానికి రూ.15వేలు ఇవ్వకుండా మోసం చే స్తూ రైతు వ్యతిరేక పార్టీగా కాంగ్రెస్ నిలిచిపోయిందని మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బా నోత్ శంకర్నాయక్ అన్నారు. సోమవారం కేసముద్రం మార్కెట్ ఎదుట ని�
సీఎం సొంత నియోజకవర్గం లగచర్ల గిరిజన రైతులపై పెట్టిన కేసులను ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, తక్కళ్లపల్లి రవీందర్రావు డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం మహబూబాబాద్
భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లాలో చెరువులు తెగి అనేక గ్రామాలు నీట మునిగాయని, ఈ విపత్తు సమయంలో బాధితులకు సాయం అందించాల్సింది పోయి కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్
రాష్ట్రంలో నిరుపేదల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత అన్నారు.
మోసకారి కాంగ్రెస్ పార్టీని రైతులు నమ్మొద్దని, రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి, అధికారంలో వచ్చిన తర్వాత దాటవేత ధోరణితో రైతులను గోస పెడుతున్నదని మహబూబాబాద్ ఎంపీ, బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి �