తాజా లోక్సభ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ సీట్లు గెలుచుకోకపోయినంత మాత్రాన నాయకులు, కార్యకర్తలు కుంగిపోవాల్సిన అవసరం లేదని పినపాక మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు �
నిరుద్యోగుల గొంతుక ఏనుగుల రాకేశ్రెడ్డిని శాసన మండలికి పంపేందుకు పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పిలుప�
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం కోసం సోమవారం భద్రాద్రి జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నందున.. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వస్తున్నది బ్లాక్ మెయిలర్, చీటర్ అయిన తీన్మార్ మల్లన్న అని పినపాక మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావ�
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడిస్తేనే తెలంగాణకు భవిష్యత్ ఉంటుందని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో గురువారం �
అధికారంలోకి వస్తే రూ.2 లక్షల రైతు రుణమాఫీ, రైతుబంధు రూ.15 వేలు, పింఛన్ రూ.4 వేలు, వరి క్వింటాల్కు రూ.500 బోనస్ చెల్లిస్తామని కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చే�