మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కమీషన్ల నారాయణ అని, ఆయన గారడీ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఎద్దేవా చేశారు.
అన్నపూర్ణ, రాజరాజేశ్వర ప్రాజెక్టుల్లో నిండుగా నీళ్లున్నా పంటలు ఎందుకు ఎండుతున్నాయని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇల్లంతకుంటలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావే
రాంలీలా పేరిట ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆయన అంతరంగికుడితో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ ఆరోపించారు. వసూళ్లు ఆపకపోతే ఎల్ఎండీలోని అమరవీరుల స్తూపం నుంచి
కవ్వంపల్లి సత్యనారాయణ ఏదో చేస్తాడని ఎమ్మెల్యేగా గెలిపిస్తే మానకొండూర్ నియోజకవర్గంలో కమీషన్లు, పైరవీల రాజ్యం, అరాచక పాలన నడుస్తున్నదని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
జయ జయహే తెలంగాణ.. గీతంలో స్వల్పంగా సవరణలు చేయాలనే ప్రతిపాదనకు కవి, రచయిత అందెశ్రీ సవరణలకు ఒప్పుకోనందునే ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం దానిని రాష్ట్ర గీతంగా ప్రకటించలేదని తెలంగాణ సాంస్కృతిక సారథి మాజీ చైర్మన�