రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యమని ఇల్లెందు మాజీ ఎమ్యెల్యే హరిప్రియ స్పష్టం చేశారు. ఇందుకోసం పార్టీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీని గ్రామస�
పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్రెడ్డిని మొదటి ప్రాధాన్య ఓటుతో దీవించాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ కోరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి �
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బతుకులు ఆగమేనని ఎమ్మెల్యే హరిప్రియానాయక్, జడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందు అన్నారు. ఆదివారం మండలంలోని సింగా రం, కొత్తపేట, గంధంపల్లి, సంతుల్పోడు తండా, బంజ
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కే గెలుపు అవకాశాలు ఉన్నా యని బీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా ముఖ్య నాయకులతో అధినేత కేసీఆర్ అన్నారు. ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీ స్థానాలను గెలిచి తీరాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకు ప్రజల పక్షాన పోరాడుదామని బీఆర్ఎస్ ఇల్లెందు నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ అన్నారు. ఎల్బీఎస్ నగర్లోని 3వ వార్డు కౌన్సిలర్ ఇంట్లో మంగ�