బీఆర్ఎస్ బలోపేతానికి పార్టీ కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన చందూర్ మండలంలోని మేడ్పల్లి గ్రామానికి వచ్చారు. గ్ర�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని ఆర్టీసీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనేక అబద్ధాలు చెప్పి, అమలు సాధ్యం కాన�