కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్కుమార్, బూడిద భిక్షమయ్యగౌడ్ అన్నారు. శుక్రవారం లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుమలగిరి శ�
జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ జోరు మీద ఉన్నది. ప్రతిపక్షాలకు అందనంత దూరంగా దూసుకెళ్తున్నది. మాజీ ఎమ్మెల్యేలు, పోయిన సారి పోటీ చేసిన కంటెస్టెడ్ ఎమ్మెల్యేలతో ఉద్దండుల పార్టీగా మారింది. మాజీ ఎమ్మెల్యేలు బూడ�
ఆలేరు పట్టణంలో బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీతమహేందర్రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. శనివారం ఆలేరు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, నాయకుడు కల్లూరు రామచంద్రారెడ్డితో�
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేస్తే రాష్ట్రాన్ని అమ్ముతరు.. బీఆర్ఎస్ను గెలిపిస్తే అభివృద్ధి
చేస్తారని ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ అన్నారు. రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆ�
ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ తల్లి బూడిద సత్తమ్మ (85) అనారోగ్యంతో సోమవారం కన్నుమూశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలంలోని స్వగ్రామం పారుపల్లిలో ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయి.