మెదక్ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమైందని, రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
ఫ్లెక్సీ వివాదంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై అధికార పార్టీ నాయకులు పోలీసుల ముందే చేయిచేసుకున్నారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలో చోటుచేసుకున్నది.
కామారెడ్డి జిల్లాకు చెందిన మాజీ మంత్రి షబ్బీర్ అలీని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. షబ్బీర్ అలీకి కేబినెట్ హోదా కల్పిస్తున్నట్
ఇందూరు బిడ్డ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్గౌడ్కు ఎమ్మెల్సీ యోగం దక్కనున్నది. ఎమ్మెల్యేల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ స్థానానికి ఆయన పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. మరోవైప�
కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. అన్నిచోట్లా గ్రూప్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఆధిపత్య పోరు, అంతర్గత కలహాలతో ఇప్పటికే ఆ పార్టీ ‘హస్త’వ్యస్తంగా మారింది.
సంస్కారాన్ని మర్చిపోయి రాహుల్ గాంధీపై అభ్యంతరకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కేసులు నమోదు చేయాలంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ల�