కామారెడ్డి జిల్లాలో మరో రైతు ఆత్మహత్య కు ప్రయత్నించాడు. గాంధారి మండలం సీతాయిపల్లికి చెందిన కుర్ర చిన్న మల్లయ్య 30 ఏండ్లుగా ఫారెస్ట్ భూమిలో కబ్జాలో ఉంటున్నాడు.
గిరిజన మహిళలపై అటవీ అధికారుల దౌర్జన్యానికి దిగారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో గురువారం చోటుచేసుకున్నది. మండలంలోని మాణిక్యారం-ఎర్రబోడు ఊటవాగు సమీపంలోని ప్లాంటేషన్ భూముల్లో పోడు సాగుదారులు వే
ఎత్తయిన కొండలు.. కనుచూపు మేర అడవులు.. ప్రకృతితో మమేకమైన బతుకులు.. తరతరాలుగా గౌరారం గ్రామస్తులకు అడవితో అనుబంధం కొనసాగుతున్నది. ఊరు చుట్టూ ఉన్న అడవి ఆ పల్లెబిడ్డలను కన్న తల్లిలా ఆదరిస్తున్నది. కానీ, కొందరి స
అటవీ సిబ్బందిపై దాడులు జ రుగుతున్నాయని, వీటిని అడ్డుకోవడానికి ఆయుధాలు ఇవ్వాలని, పోలీసుస్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపి నా ప్రభుత్వం స్పందించడం లేదని ఓ అధికారి తెలిపారు.
తాళ్లపేట రేంజ్ పరిధిలోని తపాలాపూర్ ప్రధాన రహదారిలోని చెక్పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న బీట్ ఆఫీసర్ సాయికుమార్, వాచర్ ఉత్కూర్ శ్రీనివాస్పై ఇద్దరు యువకులు తాగిన మైకంలో దాడి చేసినట్లు ఎస్�
Assam leopard attack అస్సాలోని జొర్హాట్ జిల్లాలో సోమవారం చిరుతపులి బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. అటవీ ప్రాంతంలోని ఇనుప కంచె దాటి జనావాసాల్లోకి వచ్చిన చిరుత పలువురిపై దాడి చేసింది. ఈ నేపథ్యంలో ఆ చిరుత