సిర్పూర్(టీ) అటవీశాఖ రేంజ్ పరిధిలోని చింతకుంట గ్రామ సమీపంలో విద్యుత్ తీగలు అమర్చి రెండు చుక్కల దుప్పులను హతమార్చిన 15 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు కాగజ్నగర్ ఎఫ్డీవో వేణుబాబు పేర్కొన�
ఖమ్మం జిల్లా చండ్రుగొండ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్య దారుణమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ శనివారం రాష్ట్రవ్యాప్తంగా టింబర్ డిపోలు మూసివేస్తున్నట్టు
వాంకిడి మండలం ఖానాపూర్ అటవీప్రాంతంలో సిడాం భీము(69)పై దాడి చేసి చంపిన పులి జాడ కోసం అటవీశాఖ రంగంలోకి దిగింది. పలుచోట్ల 20 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెట్టింది. కాగజ్నగర్లోని పెద్ద వాగు వైపు వెళ్లినట�
మహాముత్తారం : అక్రమంగా బోలేరో వాహనంలో తరలిస్తున్న ఆరు టేకు దుంగలను అటవీశాఖ అధికారులు సింగంపల్లి గ్రామ సమీపంలో శనివారం ఉదయం 6 గంటలకు పట్టుకున్నారు. అనంతరం మహాదేవ్పూర్ టింబర్ డిపోకు తరలించడం జరిగింది. �