అగ్రవర్ణంగా పరిగణింపబడే బ్రాహ్మణ కులంలోని పేదలను దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 ఏండ్లకు కేసీఆర్ ప్రభుత్వం ఆదుకున్నది. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ను ఏర్పాటుచేసి పేద బ్రాహ్మణ విద్యార్థులకు, నిరుద్యోగులక�
అంబేద్కర్ విదేశీ విద్యా పథకానికి నిధులు మంజూరు కాకపోవడంతో విదేశాలలో చదువుకుంటున్న ఎస్సీ విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. 2వ సెమిస్టర్ ఫీజుల చెల్లింపులకు సంబంధించి విద్యార్థుల ఖాతాల్లో నగదు ఇప్పటి�
పేద బ్రాహ్మణ విద్యార్థులు విదేశాల్లో చదువుకొనేందుకు ఉద్దేశించిన వివేకానంద విదేశీ విద్యా పథకం (వీవోఈఎస్), ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సహాయం అందించేందుకు ఉద్దేశించిన బెస్ట్ (బీఈఎస్టీ-బెస్ట్�
ఖమ్మం: విదేశీ విద్యా పథకం కింద 2022-23 విద్యాసంవత్సరానికి గానూ తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు శ్రీవైష్ణవ సేవా సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మరింగంటి భార్గవాచర్యులు, కొదమసి�