ఉ మ్మడి జిల్లాలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భా రీ వర్షాలకు వేలాది ఎకరాల్లో పంటనష్టం సంభవించింది. భారీ వర్షాలకు అటు వాగులు వంకలు ఉప్పొంగడం, ఇటు ప్రాజెక్టుల గేట్లు తెరుచుకోవడంతో ఒక్కసారిగ�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కు రుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొం గిపొర్లుతున్నాయి.. జిల్లాలో శనివారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో ఆయా జిల్లా �
వానొచ్చిందంటే..ఆ ఊరిలోని రోడ్డు వెంబడి ఇం డ్లన్నీ నీటమునగాల్సిందే..! ఇండ్లలోకి చేరిన వర్షపునీటితో కొన్నేండ్లుగా పలు కుటుంబా లు ఇబ్బందులు పడుతున్నాయి. వివరాలిలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోన
ఉ పరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు దంచికొడుతున్నాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఉదయం వరకు జోగుళాంబ గద్వాల, నాగర్కర్నూల్, మహబూబ్నగర్, వనపర్తి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
జడ్చర్ల మండలంలో మంగళవారం ఉదయం భారీవర్షం కురిసింది. దీంతో జడ్చర్ల ము న్సిపాలిటీలోని డ్రైనేజీలు పొంగిపొర్లాయి. వర్షపునీరంతా రోడ్లపై పారడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా జడ్చర్ల పాతబజా�
వర్షాకాలం ప్రారంభమై సుమారు 40 రోజులు కావస్తున్నా వర్షాలు లేక వరుణుడి కరుణ కోసం ఎదురుచూస్తున్న అన్నదాతల్లో రెండు రోజులుగా ముసురు పట్టి కురుస్తున్న వర్షం సంతోషం నింపింది. జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్�
మంచాల : మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఎడతేరిపి లేకుండా కురుస్తున్న వానతో వాగులు, వంకలు వరద నీటితో పొంగి పోర్లుతున్నాయి. మంగళవారం మండలంలోని సలిగుట్ట తండాలోని ఇండ్లు పూర్తిగా నీటితో నిండిపోయాయి. తండాలో �
పొంగిపొర్లుతున్న వాగులు నిండు కుండలుగా చెరువులు, కుంటలు మోమిన్పేట : మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో శనివారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్న సమయంలో 3గంటల పాటు భారీ వర్షం కురవడంతో మండల పరి