రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజారోగ్యానికి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించార
Telangana | వరద ప్రభావిత రాష్ట్రాలకు కేంద్రం నిధులు విడుదల చేసింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరదలకు తీవ్రంగా నష్టపోయిన 14 రాష్ట్రాలకు రూ. 5,858.60 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సూర్యాపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో నష్టాన్ని అంచనా వేసేందుకు గురువారం జిల్లాకు కేంద్ర బృందం వచ్చింది.
మూడు రోజులు కుంభవృష్టి వానలతో ఇండ్లు, పంటలు, వాహనాలు అన్నీ కోల్పోయి జనజీవనం అస్తవ్యస్తమై సాయం కోసం ఎదురుచూస్తున్న వేళ.. వరద నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్రం బృందం పొద్దుపోయాక మానుకోటకు చేరుకుంది. మూడు �