నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లడానికి విద్యార్థులు వివిధ రకాల వాహనాలను ఆశ్రయిస్తుంటారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు మాత్రం తమ సొంత బస్సుల్లోనే విద్యార్థులను ప�
రాష్ట్రంలో చాలా స్కూల్ బస్సులు ప్రమాదకరంగా మారాయి. 33 జిల్లాల పరిధిలో 25,953 ప్రైవేట్ స్కూల్ బస్సులు ఉండగా వాటిలో 22,576 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేసినట్టు రవాణాశాఖ లెక్కలు చెప్తున్నాయి.
ఈ ఏడాది విద్యా సంవత్సర ప్రారంభ సమయం దగ్గర పడుతున్నది. ఈలోగా విద్యార్థుల రవాణాకు ఉపయోగించే ప్రైవేట్ పాఠశాలల బస్సులకు తప్పనిసరిగా ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించి, ఆర్టీఏ అధికారుల నుంచి ఫిట్నెస్ సర్టిఫ
విద్యాసంస్థలు జూన్ 12 నుంచి పున:ప్రారంభం కానున్నాయి. పాఠశాలలు ప్రారంభం కాకముందే స్కూల్ బస్సుల ఫిట్నెస్ పరీక్షలు పూర్తిచేయాలి. సంగారెడ్డి జిల్లాలో 1461, సిద్దిపేట జిల్లాలో 381, మెదక్ జిల్లాలో 170 స్కూల్ బస�
రా ష్ట్ర ప్రభుత్వం పోలీస్శాఖలో భర్తీ చేయనున్న వివి ధ స్థాయి ఉద్యోగాలకు సంబంధించి దేహదారుఢ్య పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కా ర్యాలయంలో మాట్లాడార�