రాష్ట్రంలో నీలి విప్లవంపై నీలినీడలు కమ్ముకున్నా యి. వర్షాకాలం ఆరంభమై మూడు నెలలు పూర్తయినా ఇంకా చెరువుల్లోకి చేప చేరేదెన్నడో అంటూ మత్స్యకారులు ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని జలాశయాలు, చెరువ
వానొచ్చింది.. వరదొచ్చింది.. చెరువుల్లోకి నీరొచ్చింది. కానీ..ఉచిత చేప పిల్లల జాడే లేదు. మళ్లీ మళ్లీ టెండర్లు పిలిచి ప్రభుత్వం కాలయాపన చేస్తుండడంతో ఈ ఏడాది ఉచిత చేప పిల్లల పంపిణీ ఉన్నట్లా..? లేనట్లా..? అన్న అనుమ�
మత్స్యకారులకు ఉపాధి చూపే చేపపిల్లలు ఈసారి ఇంకా చెరువును చేరలేదు. కులవృత్తులకు పెద్దపీట వేసిన గత బీఆర్ఎస్ సర్కారు ఏటా ఈ సమయానికి సీడ్ అందించి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడింది. అయితే ఇటీవల అధికారంలో�
చేపా చేపా ఎప్పుడొస్తావ్ అంటే.. ఏమో వానలు కురిసినప్పుడంటే.. ఇప్పుడు వానలు కురుస్తూనే ఉన్నాయ్ కదా.. మరెప్పుడొస్తావంటే.. వస్తా.. వస్తా అన్నట్లుగా తయారైంది.. వంద శాతం చేప పిల్లల పంపిణీ పథకం.
మత్స్య కార్మికుల సంక్షేమానికి గాను.. చెరువుల్లో చేప పిల్లల వదిలివేతకు ప్రభుత్వం ఇప్పటి వరకు టెండర్లను ఖరారు చేయలేదని మత్స్య సహకార సంఘాల సభ్యులు ఆందోళన చెందుతున్నారు.