మోమిన్పేట : మత్స్యకారులు ఆర్థికంగా అబివృద్ధి చెందాలని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం మండలంలోని నందివాగు ప్రాజెక్టులో రోయ్య పిల్లలను వదిలారు. ఈ సం�
గతంలో ఎన్నడూ లేని విధంగా కులవృత్తులకు ప్రోత్సాహం షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ నందిగామ : అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శనివ�
వికారాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన నీలి విప్లవం మూలంగా నేడు రాష్ట్రంలో అనేక చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు చేపలతో కళకళలాడుతూ గంగపుత్రుల జీవితాలలో వెలుగులు నింపుతున్నారని వికారాబాద్ ఎమ్మెల్యే
యాచారం : రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులను ఆదుకునేందుకు చెరువుల్లో చేపల పెంపకాన్ని ప్రోత్సాహించడంతో ఫలితంగా మంచి ఉపాధి పొందుతున్నారు. మండలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు కుంటలు నిండటంతో మత్స్యకా�
షాబాద్ : అన్ని వర్గాల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం మొయినాబాద్ మండల పరిధిలోని హిమయత్నగర్, చిలుకూరు చెరువుల్లో చేప పిల్లలను వదిలారు.
నర్సంపేట రూరల్ : మత్స్యరంగానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఊపిరి పోశారని నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నర్సంపేట మండలంలోని మాధన్నపేట పెద్ద చెరువులో వందశాతం ర�
కొత్తూరు రూరల్ : ఉమ్మడి ప్రభుత్వ పాలనలో కుల వృత్తిదారులు వివక్షకు గురయ్యారని, టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం కులవృత్తులను ప్రోత్సహించటమే లక్ష్యంగా ముందుకుసాగుతుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన