Air India Plane Crash | గుజరాత్లోని అహ్మదాబాద్లో జూన్ 12న కూలిన ఎయిర్ ఇండియా డ్రీమ్లైనర్ విమానం నిర్వహణలో తమ సంస్థకు సంబంధం లేదని టర్కీ తెలిపింది. ఈ అంశంపై వస్తున్న ఆరోపణలను ఆ దేశం ఖండించింది.
డాటా కేంద్రంగా హైదరాబాద్ మారిపోతున్నది. ఇప్పటికే పలు దేశీయ, అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ డాటా కేంద్రాలను ఏర్పాటు చేయగా..తాజాగా సింగపూర్కు చెందిన ప్రిన్స్టన్ డిజిటల్ గ్రూపు(పీడీజీ) కూడా చేరింది
ప్రభుత్వరంగ స్టీల్ దిగ్గజం సెయిల్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.2,478.82 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. నిర్వహణ ఖర్చులు అధికమవడంతో
బహుళజాతి సంస్థలను హైదరాబాద్ ఆకర్షిస్తున్నది. ఇప్పటికే గూగుల్, అమెజాన్లాంటి ప్రపంచ దిగ్గజ కంపెనీలు మన దగ్గర కార్యాలయాలు ప్రారంభించగా.. అదే వరుసలో మరిన్ని సంస్థలు ముందుకొస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత డ�
వ్యాపారపరమైన అంశాల్లో భాగస్వామ్యంపై భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్)..యునైటెడ్ అరబ్ ఎనిమిరేట్స్కు చెందిన తవాజున్ ఎకనమిక్ కౌన్సిల్ల మధ్య గురువారం ఒప్పందం కుదిరింది. రక్షణ రంగ ఉత్పత్తుల తయార�