భూవివాదం | బిహార్లోని నలంద జిల్లాలో ఘోరం జరిగింది. దశాబ్ద కాలం నాటి భూవివాదం ఐదుగురు ప్రాణాలను బలిగొంది. ఓ వర్గంపై మరో వర్గం కాల్పులు జరపడటంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.
వాషింగ్టన్| అమెరికాలో మరోమారు కాల్పులు కలకలం సృష్టించాయి. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని బేస్బాల్ స్టేడియం వెలుపల దుండగులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో నలుగురు మృతిచెందారు. వాషింగ్టన్లోని నే�
కరీంనగర్లో కాల్పుల కలకలం.. ఉలిక్కి పడ్డ ప్రజలు?
కరీంనగర్ నగర కేంద్రంలోని ఓ ఇంటిలో శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో కాల్పులు ...
వెటకారం వద్దని వారించినా వినని స్వీపర్ కోపంతో మూడు సార్లు కాల్పులు పోలీసుల అదుపులో సెక్యూరిటీ గార్డు సిటీబ్యూరో/సుల్తాన్బజార్, జూలై 14(నమస్తే తెలంగాణ): పరాచకం, వెటకారంతో ఎత్తిపొడుపు మాటలు కాల్పులకు ప్�
కాల్పుల కలకలం| దేశ రాజధానిలో కాల్పులు కలకలం సృష్టించాయి. గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఉత్తర ఢిల్లీలోని బారా హిందూరావ్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు వ్యక్తులు �
కాల్పుల మోత| అమెరికాలో వరుసగా కాల్పుల ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. టెక్సాస్ రాజధాని ఆస్టిన్లో ఉన్న ఓ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ వద్ద దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ముగ్గురు అక్కడిక�