Explosion | ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలోని బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం బాణసంచా పరిశ్రమలో పేలుడు ఘటనలో మరో ఇద్దరు మృతి చెందారు.
తమిళనాడులోని విరుధ నగర్లో ఓ బాణసంచా కర్మాగారంలో శనివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మరణించగా, అనేక మంది గాయపడ్డారు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.
తమిళనాడులో కృష్ణగిరి జిల్లా పెజాయపట్టై పట్టణంలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో శనివారం పేలు డు సంభవించింది. ఈ విషాద ఘటనలో ముగ్గురు మహిళలతో సహా ఎనిమిది మంది మరణించగా, పలువురికి గాయాలయ్యాయి.
Explosion fireworks factory | పశ్చిమ గోదావరి జిల్లాలో పెను ప్రమాదం చోటు చేసుకున్నది. ఓ బాణాసంచా కర్మాగారంలో పేలుడు చోటు చేసుకున్నది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందినట్లు సమాచారం. మరికొందరు తీవ్ర గాయాలకు