బడ్జెట్ అంటే ఆదాయ వ్యయాల నివేదిక. ప్రజాధ నాన్ని ప్రభుత్వం ఎట్లా ఖర్చుచేయనుందో తెలిపే సమగ్ర నివేదిక. అలాంటి బడ్జెట్ రూపకల్పన అత్యంత పకడ్బందీగా జరగాలి.
‘తాగండి..! తాగి ఊగి రాష్ట్ర ఖజానా నింపండి’ అన్నట్టుగా రాష్ట్ర బడ్జెట్ రూపుదిద్దుకున్నదని ఆర్థికరంగ నిపుణులు అంటున్నారు. ప్రజలను తాగుబోతులుగా మార్చటం ద్వారా ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవాలని చూస్తున్న�
‘బీఆర్ఎస్ చేసిన అప్పులు, వాటి మిత్తీలు చెల్లించేందుకు రాష్ట్ర ఆదాయం మొత్తం పోతున్నది. ఈ ఏడాది అప్పులు, మిత్తీల కింద రూ.1.53 లక్షల కోట్లు చెల్లించినం’ అని సీఎం రేవంత్రెడ్డి చెప్పిన కహానీ బూటకమని తేలింది.
రేవంత్రెడ్డి ప్రభుత్వం మరోసారి భారీ మొత్తంలో అప్పు చేసింది. ఈ సారి ఏకంగా భూములను తనఖా పెట్టి మరీ రూ.పది వేల కోట్లు అప్పు చేసింది. 400 ఎకరాల భూమిని తనఖా పెట్టి ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి రాకుండా ఐసీఐసీఐ బ్యాంకు