వానకాలం పంటలు సాగుచేస్తున్న రైతులకు నకిలీ విత్తనాల గండం పొంచి ఉన్నది. ఆదిలోనే వీటిని అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం ఆలస్యంగా తనిఖీలు చేపట్టడడంతో సరిహద్దు ప్రాంతాల నుంచి వచ్చిన నకిలీ విత్తనాల విక్రయా�
వానకాలం ప్రారంభమై ఆశించిన వర్షాలు కురుస్తున్న తరుణంలో ఫర్టిలైజర్ దుకాణాల్లో ఎరువులు అందుబాటులో లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈసారి వర్షాలు ముందుగానే కురుస్తున్న నేపథ్యంలో రైతులు సాగు చేసే
Adilabad | నిర్మల్ జిల్లా బీర్పూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో మండల వ్యవసాయ అధికారి రాజ్ కుమార్ శనివారం పెస్టిలైజర్స్(Fertilizer stores) ఎరువుల దుకాణాలను తనిఖీలు నిర్వహించారు.
కొన్నిచోట్ల అధిక ధరలకు విత్తనాలు విక్రయిస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారి లైసెన్స్లు రద్దు చేస్తామని జిల్లా వ్యవసాయాధికారి(డీఏవో) విజయనిర్మల హెచ్చరించార�
దళితజాతి సముద్ధరణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న దళితబంధు పథకం ఎస్సీ సంక్షేమంలో మకుటాయమానంగా నిలుస్తున్నది. బ్యాంకు లింకేజీ లేకుండా, వందశాతం గ్రాంటుగా ప్రతి అర్హత గల దళిత కుటుంబానికి రూ.10 లక్�
అన్నపురెడ్డిపల్లి: ప్రభుత్వ నిబంధనల మేరకే ఎరువులను విక్రయించాలని మణుగూరు ఏడీఏ తాతారావు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఎరువులు, పురుగు మందుల దుఖాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, రికార్డులను, గోడౌన్లన�