పేద విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు చెల్లించకుండా, కాంగ్రెస్ సర్కార్ వారితో చెలగాటం ఆడుతున్నదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు.
బడుగు, బలహీనవర్గాల విద్యార్థులకు ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వారంలోగా విడుదల చేయాలని, లేదంటే తమ సంఘం ఆధ్వర్యంలో సచివాలయాన్ని ముట్టడిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజు�
ఫీజు రీయింబర్స్మెంట్ భారాన్ని తగ్గించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేసినట్టు తెలుస్తున్నది. దీనిపై ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట�
Student Suicide | స్కూల్ ఫీజు బకాయి ఉన్నందుకు ఒక విద్యార్థినిని పరీక్షకు అనుమతించలేదు. ప్రిన్సిపల్, సిబ్బంది అందరి ముందు ఆమెను అవమానించారు. దీంతో ఆ బాలిక మనస్తాపం చెందింది. ఇంటికి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడి మరణిం�
ఫీజు బకాయి చెల్లించడంలేదని ఓ విద్యార్థిని పాఠశాలలో నిర్బంధించిన ఘటన మేడ్చల్ పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మేడ్చల్ పట్టణంలోని క్రిక్ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఫీజు బకాయ�
రాష్ట్రంలోని 16.57 లక్షల మంది విద్యార్థుల ఫీజులు, స్కాలర్షిప్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ అన్ని జిల్లాల్లో చలో కలెక్టరేట్ నిర్వహిస్తున్నట్టు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలిపా
రాష్ట్రంలో బకాయి ఉన్న 16.75 లక్షల మంది విద్యార్థుల ఫీజులు చెల్లించకుంటే ఉద్యమం చేపడతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని హె చ్చరించారు. బీఎన్ రెడ్డి నగర్లో బీసీ యు వజన సంఘం