రోజూ మద్యం తాగి కుటుంబసభ్యులను వేధిస్తున్న కుమారుడిపై ఆగ్రహంతో తండ్రి కర్రతో దాడిచేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కొడుకు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా క్యాసారంలో చోటు చేసుకుంది.
పిల్లలపై తల్లిదండ్రుల ప్రేమ వెలకట్టలేనిదని అంటారు. కానీ ఒక తండ్రి చాలా చిన్న విషయంలో కుమారుడితో గొడవపడి అతన్ని చంపేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని డామో జిల్లాలో వెలుగు చూసింది. స్థానికంగా బొబాయ్ ప్రాంతంలో
మద్యం మత్తులో ఎప్పుడూ భార్యతో గొడవ పడే ఆ వ్యక్తి.. ఆ రోజు తల్లితో గొడవ పడ్డాడు. మాటా మాటా పెరగడంతో తల్లిని కొట్టాడు. దాంతో ఆమె నడుము ఫ్రాక్చర్ అయింది. ఈ విషయం తెలిసిన అతని తండ్రికి విపరీతమైన కోపం వచ్చింది. కు
లక్నో: ప్రేమ వివాహం చేసుకున్న కుమారుడ్ని తండ్రి హత్య చేశాడు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ దారణం జరిగింది. బాన్త్రా ప్రాంతానికి చెందిన 25 ఏండ్ల శుభమ్ సింగ్, ఐదేండ్ల కిందట అనామికా సింగ్ అకా ప్రిన్సెస్ అన�
Crime news | మద్యానికి బానిసైన కొడుకు రోజు కుటుంబాన్ని వేధిస్తుండటంతో ఆ తండ్రి సహనం కోల్పోయాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కన్న కొడుకును సొంత తండ్రే హతమార్చిన సంఘటన పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ పోలీస్ స్టేషన్
Crime News | మద్యం తాగి, ఏ పనీ చేయకుండా డబ్బుల కోసం గొడవ పడుతున్న కుమారుడిపై ఆ తండ్రికి పట్టరాని కోపం వచ్చింది. తన సోదరుడితో ఈ విషయం చెప్పాడు. వాళ్లిద్దరూ కలిసి ఒక కిరాయి