బీజేపీ పాలిత మహారాష్ట్రలో అన్నదాతలు పాదయాత్ర చేపట్టారు. డిమాండ్ల సాధన కోసం రైతన్నలు, కూలీలు నాసిక్ నుంచి ఆదివారం పాదయాత్రను ప్రారంభించారు. వీరు ముంబైలోని మహారాష్ట్ర సచివాలయానికి చేరుకుంటారు.
అమరావతి : అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తు రైతులు చేపట్టిన మహాపాదయాత్రపై మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఏపీ సర్కార్ మూడు రాజధానుల బిల్లును ఉపసంహరణపై ఆయన స్పందించ
అమరావతి : ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధాని అమరావతే ఉంటుందని, ఇందులో అనుమానం లేదని సినీనటుడు శివాజీ అన్నారు. రాజధాని కోసం అమరావతి రైతులు చేస్తున్న మహాపాదయాత్ర ప్రకాశం జిల్లాలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా గురువ