రాష్ట్రంలో ఆదర్శ రైతు వ్యవస్థను మళ్లీ తీసుకువస్తామని రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. శనివారం హుస్నాబాద్లోని వ్యవసాయ మా ర్కెట్ యార్డులో రైతు మహోత్సవం రెండో రోజు కార్యక్రమా�
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. ఆర్టీసీ బస్సులన్నీ శనివారం మహబూబ్నగర్ సమీపంలోని అమిస్తాపూర్లో జరిగిన సీఎం రేవంత్రెడ్డి రైతు పండుగకు వివిధ గ్రామాలనుంచి జనాన్ని తర�
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు పండుగకు వనపర్తి జిల్లా నుంచి రైతులను తరలించేందుకు ఆర్టీసీ బస్సులు కేటాయించారు. అందులో భాగంగా వనపర్తి డిపోలో 110 బస్సులు ఉండగా.
అమిస్తాపూర్ సమీపంలో రైతు పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ను సీ ఎం రేవంత్రెడ్డి పరిశీలించారు. శనివారం సాయంత్రం 4:30 గంటలకు హెలీపాడ్ దిగిన వెంటనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నా
నాగరికత ఎంత ముందుకు సాగినా.. సైన్స్ ప రంగా ఎంత అభివృద్ధి సాధించినా.. నాగలి లేనిదే పని జరగదు.. దుక్కి దున్నందే తినడానికి తిండి దొ రకదు.. రైతు లేనిదే పూట గడవదు.. పట్టెడన్నం పు ట్టదు..
ఆధ్యాత్మిక సాధకులకు పౌర్ణమి విశేష తిథి. ఆనాడు మనసు నిశ్చలంగా ఉంటుందనీ, భగవత్ ఆరాధనకు అనుకూలమనీ భావిస్తారు. జ్యేష్ఠ పౌర్ణమి కార్యసాధకులైన కర్షకుల తిథి.