గిరిజన రైతులను అటవీశాఖ అధికారులు వేధిస్తున్నారంటూ బంజారా సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయాన్ని బుధవారం ముట్టడించారు. మోపాల్ మండలం బైరాపూర్-కాల్పోల్ బీట్ పరిధిలో ప్రకాశ్ అనే ర�
కాంటాలు పెట్టిన బస్తాలను మిల్లుకు తరలించడం లేదంటూ ఓ రైతు ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో సోమవారం చోటుచేసుకున్నది.
నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం పద్మన్నపల్లిలోని రోడ్డు పక్కన హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అవి ఏపుగా పెరిగి పొలానికి అడ్డంగా ఉన్నాయన్న ఉద్దేశంతో రైతు శ్రీకాంత్రెడ్డి ఈ నెల 20న 22 చెట్లను నరికివే�
Medak | తన పొలాన్ని అటవీశాఖ అధికారులు లాక్కుంటున్నారని ఆరోపిస్తూ ఓ రైతు ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి (Farmer suicide attempt )పాల్పడ్డాడు.
రెవెన్యూ అధికారులు తమ సమస్యలు పట్టించుకోవడం లేదంటూ.. బుధవారం ఓ రైతు శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు యత్నించడం కలకలం సృష్టించింది. బాధిత రైతు సురేశ్బాబు తెలిపిన వివరాల ప్రకారం..