ఫార్మర్ రిజిస్ట్ చేసుకోవాలని ఏఈవో రవితేజ అన్నారు. ఈ సందర్భంగా ఏఈవో రవితేజ మాట్లాడుతూ.. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని రేగడి మద్దకుంట క్లస్టర్ పరిధిలోని అల్లిపూర్ , మియాపూర్, చిన్న బొంకూర్ ,రేగ�
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఫార్మర్ రిజిస్ట్రీ (Farmer Registry ) ఆన్ లైన్ ప్రక్రియను కేశంపేట వ్యవసాయశాఖ అధికారిణి శిరీష పరిశీలించారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని వేములనర్వ గ్రామంలో ఏఈవో వినయ్ ఆధ్వర్యంలో సాగుతు�
డిజిటల్ పట్టా పాస్ బుక్ కలిగిన ప్రతీ రైతు కూడా ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి చిందం శ్రీకాంత్ తెలిపారు. బేగంపేట గ్రామంలో ఫార్మా రిజిస్ట్రేషన్ చేసే విధానాన్ని ఆయన బుధవారం పర�