Punjab CM: కన్నౌరి బోర్డర్ వద్ద జరిగిన కాల్పుల్లో మృతిచెందిన రైతు శుభ్కరణ్ సింగ్ కుటుంబానికి పంజాబ్ సీఎం భగవంత్మాన్ సింగ్ నష్టపరిహారాన్ని ప్రకటించారు. కోటి రూపాయల నగదుతో పాటు కుటుంబసభ్య
Medak | అడవి పంది(Wild boar) దాడిలో ఓ రైతు మృతి(Farmer killed) చెందాడు. ఈ విషాదకర సంఘటన మెదక్(Medak) జిల్లా చిలిపిచెడ్ మండలం అజ్జమర్రి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.
దుబ్బాక టౌన్, మే 4 : పిడుగుపాటుతో రైతు మృతి చెందగా మరో రైతు తీవ్రంగా గాయపడిన సంఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంనర్లెంగగడ్డలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి దుబ్బాక ఎస్ఐ మహేందర్
క్రైం న్యూస్ | వర్షం వల్ల ధాన్యం తడిసిపోతుందని ఇంటి నుంచి పొలం వద్దకు బైక్పై వెళ్తుండగా పిడుగు పడి ఓ రైతు మృతి చెందిన ఘటన పెద్దమందడిలో చోటుచేసుకుంది.
క్రైం న్యూస్ | అకాల వర్షం జిల్లాలో బీభత్సం సృష్టించింది. చివ్వేంల మండలం మొగ్గయ్య గూడెం ఆవాసం రోళ్ల బండ తండాలో పిడుగు పడి రైతు దరావత్ హరిశ్చంద్రు మృతి చెందాడు.