ఉద్యోగ సంఘాలతో చర్చించకుండా ఉద్యోగుల విభజన ప్రక్రియ చేపడితే సహించేది లేదని తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జా యింట్ యాక్షన్ కమిటీ(టీజీపీఈజేఏసీ)హెచ్చరించింది.
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేసిన రైతు డిస్కమ్కు అనుమతి విషయమై మే 28న ఈఆర్సీ బహిరంగ విచారణ జరుపనున్నది. ఎర్రగడ్డలోని విద్యుత్తు నియంత్రణ భవన్లో ఈ విచారణ జరుగనున్నది. రాష్ట్రంలో కొత్తగా రైతు డిస్క