కుటుంబ కలహాల కారణంగా తండ్రి, మామపై విచక్షణారహితంగా దాడి చేసి ఇనుప రాడ్డుతో అతి కిరాతకంగా కొట్టి చంపాడో దుండగుడు. హైదరాబాద్ మైలార్దేవ్పల్లి పీఎస్ పరిధిలో శనివారం ఈ ఘటన చోటుచేసుకున్నది. రాజేంద్రనగర్�
అమరావతి : గుంటూరు జిల్లాలో విషాదం నెలకొంది. జిల్లాలోని నూజెండ్ల మండలం అన్నవరంలో కుటుంబ కలహాల కారణంగా ఓ తల్లి ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తాను సేవించింది. ఈ సంఘటనలో తల్లి సౌందర్యతో పాటు ఓ చిన్నారి మృతి చెందగ