Murder and Suicide | తిరుపతి పట్టణంలో దారుణం జరిగింది. తనకు ఇష్టం లేని పెళ్లి చేశారని అన్న భార్య, ఇద్దరు కుమార్తెలను హత్యచేసి తాను మరిది ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన పట్టణంలోని పద్మావతి నగర్లో చోటు చేసుకుంది.
Crime news | ఓ ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదు మృతదేహాలు పడి ఉన్నాయి. మృతులందరి ఒంటిపై గొడ్డలి గాట్లు ఉన్నాయి. అదే గ్రామానికి ఓ వ్యక్తి ఆ ఇంటి పక్కనే చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుక
నిజామాబాద్ జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకొన్నది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి హత్య కలకలం రేపుతున్నది. జల్సాలకు అలవాటు పడిన ఓ సైకో తన స్నేహితుడుసహా ఆరుగురిని హత్య చేశాడు.
Murder | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సంచలన ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దారుణ హత్యకు గురయ్యారు. వారం వ్యవధిలోనే ఒక్కొక్కరిని ఓ నిందితుడు హతమార్చారు. సదాశివ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొ
tamil nadu | గంజాయి సేవించి ఇంటికి వచ్చిన భర్త.. భార్యతో గొడవపడ్డాడు. సహనం కోల్పోయిన భర్త, తన భార్య, ఐదుగురు పిల్లలను గొడ్డలితో అతి కిరాతకంగా నరికేశాడు. ఆ తర్వాత తాను ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహ�
చెన్నై : కూతురు కులాంతర వివాహం చేసుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ తండ్రి తన భార్య, ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులోని నాగపట్నం జిల్లాలో వెలుగు చూసింది. ల�