జూబ్లీహిల్స్లో వేలాదిగా ఉన్న బోగస్ ఓట్లపై విచారణ చేపట్టాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఎన్నికల కమిషన్ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపడుతున్నట్లు తెలుస్తున్నది. కానీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం�
జూబ్లీహిల్స్లో వేలాదిగా ఉన్న బోగస్ ఓట్లపై విచారణ చేపట్టాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఎన్నికల కమిషన్ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపడుతున్నట్లు తెలుస్తున్నది.
బీహార్లో ఓట్ల చోరీ జరిగిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ప్రజాస్వామ్యాన్ని సంరక్షించాలంటూ దేశవ్యాప్తంగా యాత్రలు చేస్తున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు �
హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని యాకుత్పురాలోని ఒకే ఇంటిలో 662 మంది ఓటర్లు ఉన్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఫిరోజ్ఖాన్ ఆరోపించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బుధవారం మీ
హైదరాబాద్ జిల్లాలో వంద శాతం ఓటింగ్ నమోదుకు తుది ఓటరు జాబితాను ప్రక్షాళన చేశామని, ఇప్పటి వరకు మూడు లక్షల నకిలీ ఓట్లను రద్దు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ తెలిపా
రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ ఓట్లు ఉన్నవారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతున్నదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ తెలిపారు. మల్టిపుల్ ఓటర్ కార్డుల ఏరివేతపై గురువారం బుధ్ధభవన్లో అన్ని రాజక�