వ్యవసాయ సీజన్ ఆసరాగా చేసుకుని పలువురు వ్యక్తులు గ్రామాల్లో కార్లలో వచ్చి షాపుల్లో విక్రయించే దానికి తక్కువ ధరకే పురుగుల మందులు విక్రయిస్తున్నారు. మందులు కొనుగోలు చేసిన రైతులు తమకు బిల్లు ఇవ్వాలంటే బి
బ్రాండెడ్ కంపెనీ పేర్లతో నకిలీ, కాలం చెల్లిన పురుగు మందులను విక్రయించి రైతులను మోసం చేసి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్దమొత్తంలో నకిలీ పురుగు మందులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు శనివారం హనుమక
ప్రముఖ కంపెనీల పేరుతో అన్నదాతలకు నకిలీ పురుగు మందులు విక్రయించి మోసాలకు పాల్పడిన ఐదుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సీపీ అంబర్
Fake pesticides | నకిలీ పురుగు మందులను(Fake pesticides )విక్రయిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను టాస్క్ఫోర్స్, మట్టెవాడ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేసారు.
మహబూబాబాద్ జిల్లా చిల్కోడులోని కృష్ణా ట్రేడర్స్ (ఫర్టిలైజర్)షాపులో చిల్కోడుకు చెందిన పదిమంది రైతులు మిర్చిపంట కోసం ఇండోఫిల్ కంపెనీకి చెందిన ఎలెక్టో మందును కొనుగోలు చేశారు. మందు పిచికారీ చేయగా.. మిర�