కోదాడ పట్టణ పరిధిలోని ఓ మద్యం దుకాణంలో ఎక్సైజ్ పోలీసులు మంగళవారం నకిలీ మద్యాన్నిపట్టుకున్నారు. మేళ్లచెరువు మండలం రామాపురం గ్రామంలో కల్తీ మద్యం తయారు చేస్తూ పరిసర ప్రాంతాలతోప ఆటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్�
నగరంలో మరోసారి పెద్దఎత్తున నకిలీ మద్యం మాఫియా బట్టబయలైంది. ఖరీదైన మద్యం సీసాల్లో కల్తీ మద్యం నింపి విందులు, వినోదాలకు సరఫరా చేస్తున్న ఓ ముఠా గుట్టును శంషాబాద్ డీటీఎఫ్ పోలీసులు రట్టు చేశారు. శంషాబాద్ �
Liquor brands | తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చేనెలలో మరిన్ని కొత్త మద్యం బ్రాండ్లు అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తున్నది. వచ్చే నెల 8వ తేదీ తరువాత కొత్త బ్రాండ్లు వచ్చే అవకాశమున్నదని మద్యం వ్యాపారవర్గాలు చెప్తున్�
మూడు వేల లీటర్ల నకిలీ మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు. సరూర్నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్.రవీందర్రావు సమక్షంలో హయత్నగర్ సీఐ టీ లక్ష్మణ్గౌడ్, ఇబ్రహీంపట్నం సీఐ టీ శ్రీనివాస్రెడ్�
Minister Srinivas Goud | లంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతంలో మాదిరిగా బార్ అండ్ రెస్టారెంట్ల యజమానులకు వేధింపులు లేవని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఖైరతాబాద్లోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య హాల్లో తెలం�
రాష్ట్రంలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, స్టేట్ టాస్క్ఫోర్స్ ఆధ్వర్యంలో సరిహద్దు రాష్ర్టాల చెక్పోస్టుల్లో నిఘాను మరింత పటిష్ఠం చేసి, నకిలీ మద్యం తెలంగాణలోకి సరఫరా కాకుండా చర్యలు తీసుకోవాలని మంత�
ఒడిశా కేంద్రంగా అక్రమంగా తయారవుతున్న నకిలీ మద్యం ప్లాంట్పై రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి, అక్రమ మద్యం తయారీ మూలాలను ధ్వంసం చేయడంతో పాటు 26 మందిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరా