తీవ్ర చలితో ఢిల్లీ గజగజ వణుకుతున్నది. శనివారం 4.2 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రతతో జనవరిలో అతి శీతల దినంగా నమోదైంది. ఈ శీతాకాలంలో ఇదే అతి కనిష్ఠ ఉష్ణోగ్రత కూడా.
రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతున్నది. ఈ పరిస్థితి శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. రక్తనాళాలు కుచించుకుపోయి.. రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంటుంది. సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే.. సమస్య మరింత ముదురుతుంది. చలి�
Schools Closed | శీతాకాల నేపథ్యంలో తీవ్రమైన చలి నేపథ్యంలో అధికారులు పాఠశాలలకు సెలవులను పొడిగించింది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని గౌతమ్ బుద్ధనగర్లో నర్సీ నుంచి ఎనిమిదో తరగతి వరకు పాఠశాలలు ఈ నెల 14 వరకు పాఠశాలలు మ�
కొద్ది రోజులుగా చలి విపరీతంగా పెరుగుతున్నది. రాత్రీ పగలు తేడా లేకుండా ప్రభావం చూపుతున్నది. పొద్దంతే కాదు, రాత్రి పూట కూడా గజగజా వణకాల్సి వస్తున్నది. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల పవనాలు మరింతగా కూల్ చేస�