Commonwealth Games : అహ్మదాబాద్ వేదికగా 2030 కామన్వెల్త్ క్రీడలు జరగనున్నాయి. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఇవాళ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన తన ఎక్స్ అకౌంట్ వేదికగా ఈ అంశాన్ని ప్రకటించారు.
India-Afghan Ties | చాలా ఏళ్ల ప్రతిష్ఠంభన తర్వాత భారత్-ఆఫ్ఘనిస్థాన్ (India-Afghanistan) దేశాల మధ్య బంధం చిగురిస్తున్నది. వాణిజ్యం, మానవతా సాయం కోసం ఆ దేశంలో నిర్వహిస్తున్న టెక్నికల్ మిషన్ (Technical Mission) ను భారత్ పూర్తిస్థాయి దౌత్య క
S Jaishankar: చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ను ఇవాళ విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ కలిసారు. షాంఘై సహకార సంఘం సభ్య దేశాల నేతల్ని కూడా ఆయన కలుసుకున్నారు. మంత్రి ఎస్ జైశంకర్ తన ఎక్స్లో ఈ విషయాన్ని ట్�
భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జై శంకర్కు (S Jaishankar) కేంద్ర ప్రభుత్వం భారీగా భద్రతను పెంచింది. ఆయన కాన్వాయ్లోకి ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ కారును జతచేసింది.
S. Jaishankar | డొనాల్డ్ ట్రంప్ (Donald trump) ఈ నెల 20న అమెరికా నూతన అధ్యక్షుడిగా (47వ అధ్యక్షుడిగా) ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి భారత్ తరఫున విదేశాంగ మంత్రి ( External Affairs Minister) ఎస్ జైశంకర్ (S Jaishankar) హా
భారత్, చైనా మధ్య ప్రస్తుతం సంబంధాలు సాధారణ స్థితిలో లేవని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పేర్కొన్నారు. సరిహద్దుల్లో ఎంత మేర భద్రతా దళాలు ఉండాలన్నది 1993-96 మధ్య కాలంలో ఇరు దేశాల మధ్య కొన్ని ఒప�