రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ పెరుగుతున్నాకొద్దీ పల్లెలకు ప్రజారవాణా దూరమవుతున్నది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కోసం మహాలక్ష్మి పథకాన్ని తెచ్చిన కాంగ్రెస్ సర్కారు.. రద్దీ�
వరంగల్ రీజియన్కు ఎలక్ట్రిక్ బస్సులు వచ్చేశాయి.. తొలిసారి కాలుష్య రహిత సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్ప్రెస్లు అందుబాటులోకి రానున్నాయి. త్వరలోనే వీటిని రోడ్లపైకి తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్ల�
ఆదిలాబాద్ రీజియన్కు ఆరు నూతన బస్సులు మంజూరయ్యాయి. ఇందులో ఎక్స్ప్రెస్, రాజధాని బస్సులు ఉన్నాయి. 15 లక్షల కిలో మీటర్లు పూర్తి చేసినందున రీప్లెస్మెంట్లో భాగంగా ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లకు తీపికబురు అందించింది. శనివారం నుంచి పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చ
హిళలు ఇక ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. కర్ణాటక తరహాలో రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి అమలు చేయనున్నది. వయసుతో సంబంధం లేకుండా బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్స్కు అవకాశం కల్పించింది.
టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో నేటి (ఈనెల 9వ తేదీ) మధ్యాహ్నం నుంచి మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని కరీంనగర్ రీజియన్ మేనేజర్ సుచరిత తెలిపారు. ఈ మేరకు సదుపాయాన్ని కల్పిస్తూ యాజమా న్యం ఆదేశాలు జారీ చేసిందని చెప�
గ్రామీణ, పట్టణ ప్రయాణికులపై ఆర్థికభారం తగ్గించేందుకు అందుబాటులోకి తెచ్చిన ‘టీ-9 టికెట్' సమయాల్లో టీఎస్ ఆర్టీసీ మార్పులు చేసింది. ఈ టికెట్.. ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు వర్తిస్తుందని ప్రకటించింది.