సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ వేముల వెంకటరాజం(86) మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు. మండలంలోని ఇందుర్తి గ్రామానికి చెందిన వెంకట్రాజం చిన్ననాటి నుండి కమ్యూనిస్టు బావాలను పునికి పుచ్చుకొని అనేక ఉద్యమ�
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వస్థలం ఒడిశాలోని రాయ్రంగ్పూర్, బాదంపహార్ రూట్లో మొట్టమొదటిసారిగా ప్యాసింజర్ రైలు సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి.
‘ప్రపంచంలో ఉత్తమమైన కంపెనీలు 2023’ టాప్ 100 జాబితాలో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ స్థానం సంపాదించింది. టైమ్ పత్రిక రూపాందించిన ఈ జాబితాలో చోటుచేసుకున్న భారతీయ కంపెనీ ఇదొక్కటే కావడం గమనార్హం.
కొందరు ఇష్టాయిష్టాలను మాటల్లో వ్యక్తపరిస్తే.. ఇంకొందరు చేతల్లో వెల్లడిస్తారు. అలాంటివారిని పసిగట్టమంటూ జానపదులు చెప్పిన సామెత ఇది. ఒక్కొక్కరి స్వభావం ఒక్కోలా ఉంటుంది. ఏ ఇద్దరూ ఒకేలా ఆలోచించరు.
బస్సు ఎక్కుడుంది? ఎప్పుడొస్తుంది? అనేది తెలుసుకునే సౌలత్ను ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. ‘ఆర్టీసీ బస్సు ట్రాకింగ్' యాప్తో బస్సు వేళలు, కదలికలను తెలుసుకునే వెసులుబాటు కల్పించింది.
వానకాలానికి సంబంధించిన పెట్టుబడి సాయం సంబురం షురూ అయ్యింది. మంగళవారం ఎకరా లోపు భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులను జమ చేయగా.. నేడు రెండు ఎకరాలలోపు, రేపు మూడు ఎకరాలు.. తరువాత నాలుగు.. ఇలా అర్హ�