ఒడిశా రాష్ట్రం నుంచి పాల్వంచ మీదుగా రూ.53 లక్షల విలువైన 106 కేజీల గంజాయిని, మారణాయుధాలను కేరళలోని కొచ్చికి తరలిస్తుండగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నట్లు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శా�
ఈ నెల 16న రాత్రి సమయంలో కుత్బుల్లాపూర్ అయోధ్యనగర్లో హాష్ అయిల్ గంజాయిని విక్రయిస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ సిహెచ్ కోటమ్మ నేతృత్వంలో దాడులు చేపట�
ఎవరైనా ఫిర్యాదు చేస్తే స్పందించి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు చేయడం పరిపాటి అని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.