నిషేధిత ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ పరికరాలను పరీక్ష హాలుకు తీసుకువెళుతున్నట్టు గుర్తించిన విద్యార్థులను రెండేండ్ల పాటు బోర్డు పరీక్షలు రాయకుండా డిబార్ చేస్తామని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్�
పరీక్ష రాసే గదిలో సీలింగ్ ఎత్తు, ఉష్ణోగ్రత, గాలి నాణ్యత.. ఇవన్నీ ఆ గదిలో పరీక్ష రాస్తున్న విద్యార్థుల ప్రతిభను ప్రభావితం చేస్తున్నాయని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది.
TS TET 2023 | సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో టెట్ రాయడానికి చేరుకున్న ఓ గర్భిణి హఠాత్తుగా అస్వస్థతకు గురై మృతిచెందింది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇందిరానగర్కు
ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే హాల
Thorrur | పరీక్ష రాస్తుండగా గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే కేంద్రం వద్ద ఉన్న భర్తకు తెలపడంతో హుటాహుటి న సమీప ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వైద్యారోగ్య సిబ్బంది మెరుగైన చికిత్స అందించి సుఖప్రసవం చేయ�
పరీక్ష రాసేందుకు వెళ్లిన ఇంటర్ విద్యార్థి అక్కడ ఉన్న అమ్మాయిలను చూసి స్పృహ తప్పి పడిపోయాడు. ఈ విచిత్ర ఘటన బీహార్లోని నలందా జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది.