ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులతో సమానం గా మాజీ సైనికోద్యోగుల అర్హత మారులను తగ్గించాలని సైనిక్ సంక్షేమ డైరెక్టర్ రాసిన లేఖపై నిర్ణయం తీసుకునే వరకు గ్రూప్-4లో ఎక్స్-సర్వీస్మెన్ కోటా పోస్టులను భర్తీ చేయరాద
ఇప్పటికే దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి రోజురోజుకూ దేశంలోని అన్నివర్గాల మద్దతు పెరుగుతున్నది. రైతురాజ్యాన్ని ఆవిషరించటమే లక్ష్యంగా సాగుతున్న బీఆర్ఎస్ పార్టీ అబ్ కీ బార్ కిసాన�
అత్యధిక కాలం పింఛన్ తీసుకున్న వ్యక్తిగా రికార్డుల్లో నిలిచిన బోయత్రామ్ దుడి కన్నుమూశారు. ఎక్స్ సర్వీస్ మెన్ అయిన రాజస్థాన్లోని ఝున్ఝునుకు చెందిన బోయత్రామ్ (100) కన్నుమూశారు.
గుజరాత్ మాడల్ అంటూ ప్రచార ఆర్భాటాలతో దేశ ప్రజలను తప్పుదారి పట్టించిన బీజేపీ పెద్దలు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టెక్కటానికి తంటాలు పడుతున్నారు. ముఖ్యంగా మోదీ, అమిత్ షా గుజరాత్ ఓటమి భయం పట్టుకొ�
భోపాల్: సాయుధ దళాల్లో నాలుగేళ్ల కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ పథకం అగ్నిపథ్పై దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఆర్మీలో చేరాలని ఆకాంక్షించే అభ్యర్థులు ఓ వైపు అగ్నిపథ్ను వ్యతిరేకిస్తూ ఆందోళనల
మాజీ సైనికోద్యోగులకు తక్షణమే పెన్షన్ చెల్లించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోదీ సర్కార్ను కోరారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ తర్వాత ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఆల్ ర్యాంక్..నో పెన్షన్ విధానాన�
అమ్మాయిల పెండ్లికి రూ.40 వేల సాయం సైనిక దళాల ఫ్లాగ్ డే ఫండ్ కమిటీ నిర్ణయం హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): మాజీ సైనికుల సంక్షేమానికి వినూత్న పథకాలను అమలుచేయడంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలువ�
కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం ఉదయం కేంద్ర పాలిత ప్రాంతమైన లేహ్ చేరుకున్నారు. లడఖ్లోని పలు చోట్ల నుంచి దళాలను ఉపసంహరించుకోవడంపై చైనాతో తదుపరి వివాదం మధ్య రక్షణ మంత్రి మూడు రోజులపాటు లే�
చర్లపల్లి, మార్చి 10 : మాజీ సైనికుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎంపీ లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. ఏఎస్రావునగర్ డివిజన్ పరిధిలోని జైజవాన్ కాలనీలో బుధవారం నిర్వహించిన మాజీ సైనిక గ్