మధ్యప్రదేశ్లోని అశోక్నగర్ జిల్లాలో దళిత దంపతులను (Dalit Couple) స్తంభానికి కట్టేసి కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంతటితో ఆగకుండా వారికి చెప్పుల దండ వేసి ఊరేగించారని పోలీసులు తెలిపారు.
Narayankhed | అసభ్యంగా ప్రవర్తిస్తున్న డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెల్లుమనిపించింది ఓ మహిళ. ఈ ఘటన నారాయణఖేడ్ పట్టణంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఎక్కడైనా ఏ ఆపద వచ్చినా.. మా వెనుక పోలీసులు, షీటీమ్స్ ఉన్నారన్న ధైర్యాన్ని మహిళలకు ప్రభుత్వం కల్పించిందని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్
డెకాయ్ ఆపరేషన్లతో.. ఈవ్ టీజింగ్కు చెక్ రన్నింగ్ బస్సు, మెట్రో రైలులోనూ షీ టీమ్స్ కొత్త ఏడాది 112 మందిపై కేసులు 18 నుంచి25 ఏండ్లలోపువారే 75 మంది మళ్లీ పట్టుబడితే జైలుకు పంపమంటున్న కుటుంబ సభ్యులు హాట్స్పా�
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆరువారాల్లో మహిళలను, యువతులను వేధింపులకు పాల్పడిన 31 మందిని షీటీమ్స్ అరెస్ట్చేసి.. 36 కేసులను నమోదు చేసింది. వారికి శుక్రవారం ఎల్బీనగర్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో క